పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా బాధపెడతాయి .
కారణాలు :
* శరీరములో అధిక వేడి ,
* పొడి చర్మము ,
* ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
* కటిన నేలపై నడవడం ,
* ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
* అధిక బరువు కలిగిఉండడం ,
* పోషకాహార లోపము ,
* మధుమేహ వ్యాది ,
పరిష్కార మార్గాలు >
* రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తడుచుకోవాలి .
* పగుల్లపై కొబ్బరి నునే తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
* ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి , మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి .
* అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి .
* గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకునే పగుళ్ళ ఉండే నొప్పి తగ్గుతుంది .
* ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
* నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
* ఉదయం ఆవన్ర్న్ర్ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
* రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .
Thank u for your advice. Iam also suffering from severe foot cracks